కుటుంబ తగాదా: ఇద్దరు సోదరుల హత్య
- July 15, 2019మస్కట్: ఇద్దరు సోదరుల్ని వారి కజిన్ కాల్చి చంపిన ఘటన ఒమన్లో చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ముస్నాహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని అధికారులు వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరగగా, ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో వుందనీ, హత్య ఎందుకు జరిగింది.? అన్నదానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..