అమరావతి:లిప్ట్ కిందపడి ముగ్గురు మృతి
- July 23, 2019అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. లిప్ట్ కిందపడి ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. తూళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద ఈప్రమాదం చోటు చేసుకుంది. భవనం ఐదో అంతస్తులో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈఘటన జరిగింది. మృతిచెందిన వారంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్