300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- July 23, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో సుమారు 300 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రెసిఎన్సీ మరియు లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్ట& చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 321 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశామనీ, ఇందులో వివిధ దేశాలకు చెందినవారున్నారనీ, అరెస్టయినవారిలో 12 మంది మహిళలు కూడా వున్నారని అధికారులు పేర్కొన్నారు. లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని వీరు ఉల్లంఘించారనీ, అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కాగా, మరో ఘటనలో రాయల్ ఒమన్ పోలీస్ 15 మంది మహిళల్ని ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్నందున అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..