మ. 3 గం.లకు అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు
- August 07, 2019కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లి ఎయిమ్స్ నుంచి సుష్మా భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలోనే సుష్మాస్వరాజ్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం సుష్మాస్వరాజ్ పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..