మెగాస్టార్ ట్వీట్ కు ప్రభాస్ షాక్..
- August 12, 2019రాజమౌళి 'బాహుబలి' తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ సుజీత్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తనకి వస్తున్న కంగ్రాట్స్ మెసేజెస్ తో బిజీగా ఉన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన రెబెల్ స్టార్ మెగాస్టార్ నుంచి విషెస్ అందుకున్నానని చెప్పారు. చిరంజీవి గారి ట్వీట్ ఓపెన్ చెయ్యగానే షాక్ అయ్యానని వెంటనే కాల్ చేసి మాట్లాడానని అన్నారు. ఇక ఆ ట్వీట్ ఏమిటంటే రాజమౌళి సాహో ట్రైలర్ కోసం ఏలాంటి ట్వీట్ చెయ్యలేదని అడగగా హీరో చిన్నగా నవ్వుతూ జక్కన్న తన దగ్గరవాళ్ళు అనుకున్న వారికి ట్వీట్ చెయ్యడు..ప్రోమో చూసి ఆనందపడతారు అని ప్రభాస్ చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..