ఇండియన్ కాన్సులేట్,దుబాయ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- August 12, 2019దుబాయ్:ఆగస్టు 15 న 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ కాసులెట్ దుబాయ్ వారు దుబాయ్ లో నివసిస్తున్న భారతీయులందరికీ స్వాగతం పలుకుతొంది. ఉదయం 8:00ని॥లనుండి కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో 08:30గంటలకు కాన్సులేట్ జనరల్ విపుల్ చే జెండా ఆవిష్కరణ జరుగుతుంది తర్వాత విద్యార్థులు చే సాంస్కృతిక కార్యక్రమాలు ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ దుబాయ్ లోని వివిధ స్వచ్ఛంద సంస్థలచే అల్పాహారం ఏర్పాట్లు చేశారు. భారతీయులందరూ ఈ వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నారు.
తాజా వార్తలు
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!