పాదచారుల వంతెనపై భారీ అగ్ని ప్రమాదం
- August 13, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ అడ్వర్టయిజ్మెంట్ బోర్డ్లోంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. పాదచారుల వంతెనపై ఏర్పాటు చేసిన అడ్వర్టయిజింగ్ బోర్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. కుఉమ్లోని సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుఉ ప్రయత్నించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్