బహ్రెయిన్ లో బి.జె.పి కోర్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
- August 16, 2019బహ్రెయిన్: భారతీయ జనతా పార్టీ తపోలి శ్రీనివాస్ (గల్ఫ్ ఎన్.ఆర్.ఐ కమిటీ అధ్యక్షులు) గత 3 సంవత్సర ల నుండి చాలా సార్లు బహ్రెయిన్ వెళుతూ అక్కడ ఉన్న భాజపా సీనియర్ కార్యకర్తల కలుస్తూ ఉంటారు, ఈమధ్య పర్యటన నిమిత్తం అక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు వెంకటస్వామి గావ్వలపల్లి మరియు విఠల్ అరే తో తమ పార్టీ అధిష్టానం మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చర్చించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ