మక్కాలో ఉమ్రా భద్రత పర్యవేక్షణకు 200 స్మార్ట్ స్క్రీన్లు ఏర్పాటు..!!
- March 17, 2025
మక్కా: మక్కాలోని కంట్రోల్ సెంటర్ రమదాన్ మాసంలో ఉమ్రా సీజన్లో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 200 కంటే ఎక్కువ స్మార్ట్ వాల్ స్క్రీన్లను ఉపయోగిస్తోంది. ఈ కేంద్రం మక్కాలోని 11 ప్రధాన ద్వారాలు, ఎనిమిది కంటే ఎక్కువ భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. ఏడు భద్రతా అంచెలుగా భద్రతా కార్యకలాపాలను విభజించి పర్యవేక్షిస్తున్నారు.
దాంతోపాటు నిఘా కార్యకలాపాలు మక్కాలోని అన్ని జిల్లాలు, పొరుగు ప్రాంతాలను కవర్ చేస్తాయని, మసీదు ప్రాంగణంలో భద్రతా చర్యలను సమన్వయం చేసే గ్రాండ్ మసీదులోని ఆపరేషన్స్ గదికి ప్రత్యక్ష డేటా ప్రసారం ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుందన్నారు.సజావుగా కమ్యూనికేషన్, వేగవంతమైన ప్రతిస్పందన కోసం గ్రాండ్ మసీదులోని భద్రతా కార్యకలాపాల కేంద్రం, యూనిఫైడ్ ఆపరేషన్స్ సెంటర్ 911 తో నేరుగా అనుసంధానించబడి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







