సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ వీక్ ప్రారంభం..!!
- March 18, 2025
మస్కట్: బాన్ పేరుతో 28వ ఫోటోగ్రఫీ వీక్ ను మాజీ సమాచార మంత్రి డాక్టర్ అబ్దుల్మునిమ్ బిన్ మన్సూర్ అల్-హసాని ఆధ్వర్యంలో సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. విద్యార్థి వ్యవహారాల డీన్షిప్లో ఫోటో సొసైటీ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం కళాత్మక వ్యక్తీకరణ, సృజనాత్మకత వాతావరణాన్ని పెంపొందిస్తుందన్నారు. 1991లో స్థాపించబడినప్పటి నుండి విద్యార్థుల ప్రతిభను పెంపొందించడంలో ఫోటో సొసైటీ పాత్రను, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో దాని నిబద్ధతను ఆయన తెలియజేశారు.
అల్ హసన్ అల్-యారుబి తీసిన అస్జాది ఫోటోకు మొదటి స్థానం బహుమతి లభించింది. డాక్టోరల్ విద్యార్థిని మనల్ అల్-కిండి తన ఫోటోగ్రాఫ్ ఫుధుల్కు రెండవ స్థానం, అల్ ఖలీల్ అల్-సక్రీ తీసిన సదీమ్ అల్-జిబాల్కు మూడవ బహుమతి లభించింది. 28వ ఫోటోగ్రఫీ వీక్ మార్చి 20 వరకు కొనసాగుతుందని, కళాత్మక వర్క్షాప్లు, ప్రదర్శనలు, ఇతర అనుబంధ ఈవెంట్లతో సహా వివిధ కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్









