అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే Dh3,000 జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: రహదారులపై అత్యవసర వాహనాలకు దారి ఇవ్వమని వాహనదారులను కోరుతూ అబుదాబి ఒక ప్రచారాన్ని ప్రారంభించిందని ఎమిరేట్ రవాణా అధికారం ప్రకటించింది. 'అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వడం' అనే శీర్షికతో జరిగిన అవగాహన ప్రచారం.. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి ఈ వాహనాలు ప్రమాద ప్రదేశాలకు త్వరగా చేరుకునేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
యూఏఈ చట్టం ప్రకారం.. అంబులెన్స్,పోలీసు వాహనాలకు దారి ఇవ్వని వారికి Dh3,000 జరిమానా విధించబడుతుంది. నేరం చేసే డ్రైవర్లకు ఆరు ట్రాఫిక్ పాయింట్లు కూడా విధించబడతాయి. వారి వాహనాలు 30 రోజుల పాటు జప్తు చేయబడతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!