'ఆర్థిక ఇబ్బందుల్లో' ఉన్న ఫిలిప్పీన్స్ ప్రవాసిని వరించిన అధృష్టం..!!
- March 20, 2025
యూఏఈ: 'ఆర్థిక ఇబ్బందుల్లో' ఉన్న ఫిలిప్పీన్స్ ప్రవాసిని అధృష్టం వరించింది. యూఏఈ లాటరీలో పాల్గొని Dh1 మిలియన్ గెలుచుకున్న ఫిలిప్పీన్స్లోని మనీలాకు చెందిన బ్యూరెగార్డ్ లిమ్ రెండవ వ్యక్తిగా నిలిచాడు. "ఆర్థిక సమస్యలు" అధికంగా ఉన్న సమయంలో విజేతగా నిలవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
“నేను ఆర్థిక చింతల కారణంగా నిరాశ చెందాను. సహాయం కోసం నా కుటుంబ సభ్యులను సంప్రదించాను. కానీ ఆ రాత్రి, నా తల్లి నన్ను చూసి నవ్వుతున్నట్లు నేను కలలు కన్నాను. తరువాత, నేను నా ఫోన్ను తనిఖీ చేసినప్పుడు, నాకు ఒక నోటిఫికేషన్ కనిపించింది: 'అభినందనలు' మీరు లాటరీ గెలుచుకున్నారు. అది చూసి నేను నమ్మలేకపోయాను. నా భార్య, నేను రెండుసార్లు తనిఖీ చేసాము. సంఖ్యలు అన్నీ కరెక్టుగానే ఉన్నాయి. అది నిజమే!” అని అతను వివరించాడు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









