నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసిన కోస్ట్ గార్డ్..!!
- March 21, 2025
మనామా: సముద్ర చట్టాలను ఉల్లంఘించి అక్రమ చేపల వేట పద్ధతులను అనుసరిస్తున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. వారు నిషేధిత రొయ్యల చేపల వేటలో ఉండగా నలుగురు ఆసియా మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కోస్ట్ గార్డ్ ప్రకారం.. గస్తీ సిబ్బంది కింగ్ ఫాహ్డ్ కాజ్వే సమీపంలోని జలాల్లో మత్స్యకారుల పడవను గుర్తించారు. వారిన చూసి సదరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. గస్తీ పడవలను ఢీకొట్టడానికి కూడా ప్రయత్నించారు. అయితే, అధికారులు ఓడను అడ్డుకొని, నిషేధిత బాటమ్ ట్రాల్ వలలతోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు