నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- October 14, 2025
మనామాః హమద్ నగరంలో నాలుగున్నర సంవత్సరాల చిన్నారి వాహనం లోపల విషాదకరంగా మరణించిన సంఘటన అందరిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ మరణానికి లైసెన్స్ లేని వాహనం కారణమని ప్రాథమిక దర్యాప్తులో నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అధికారులు తేల్చారని తెలిపింది. విద్యార్థి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేశామని, తదుపరి చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. విద్యార్థుల రవాణాకు అధికారిక లైసెన్స్ పొందిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు