నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- October 14, 2025
మనామాః హమద్ నగరంలో నాలుగున్నర సంవత్సరాల చిన్నారి వాహనం లోపల విషాదకరంగా మరణించిన సంఘటన అందరిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ మరణానికి లైసెన్స్ లేని వాహనం కారణమని ప్రాథమిక దర్యాప్తులో నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అధికారులు తేల్చారని తెలిపింది. విద్యార్థి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేశామని, తదుపరి చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. విద్యార్థుల రవాణాకు అధికారిక లైసెన్స్ పొందిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







