నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- October 14, 2025
మనామాః హమద్ నగరంలో నాలుగున్నర సంవత్సరాల చిన్నారి వాహనం లోపల విషాదకరంగా మరణించిన సంఘటన అందరిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ మరణానికి లైసెన్స్ లేని వాహనం కారణమని ప్రాథమిక దర్యాప్తులో నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అధికారులు తేల్చారని తెలిపింది. విద్యార్థి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేశామని, తదుపరి చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. విద్యార్థుల రవాణాకు అధికారిక లైసెన్స్ పొందిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









