కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- October 14, 2025
కువైట్ః కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) తెలిపింది. “ఆశల్” వ్యాపార పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న వేతన ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలని యజమానులకు పిలుపునిచ్చింది. ఇది సాలరీ తగ్గింపులను రికార్డ్ చేయడానికి మరియు వాటి వెనుక ఉన్న చట్టపరమైన కారణాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది.
యజమానులు కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించేలా చూసుకోవడంలోపాటు ప్రైవేట్ రంగంలో కార్మిక నిబంధనలకు అనుగుణంగా వేతనాల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు దోహద పడుతుందని అథారిటీ స్పష్టం చేసింది. వేతన ట్రాకింగ్ వ్యవస్థ ఆమోదించిడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







