కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- October 14, 2025
కువైట్ః కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) తెలిపింది. “ఆశల్” వ్యాపార పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న వేతన ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలని యజమానులకు పిలుపునిచ్చింది. ఇది సాలరీ తగ్గింపులను రికార్డ్ చేయడానికి మరియు వాటి వెనుక ఉన్న చట్టపరమైన కారణాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది.
యజమానులు కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించేలా చూసుకోవడంలోపాటు ప్రైవేట్ రంగంలో కార్మిక నిబంధనలకు అనుగుణంగా వేతనాల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు దోహద పడుతుందని అథారిటీ స్పష్టం చేసింది. వేతన ట్రాకింగ్ వ్యవస్థ ఆమోదించిడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









