కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- October 14, 2025
కువైట్ః కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) తెలిపింది. “ఆశల్” వ్యాపార పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న వేతన ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలని యజమానులకు పిలుపునిచ్చింది. ఇది సాలరీ తగ్గింపులను రికార్డ్ చేయడానికి మరియు వాటి వెనుక ఉన్న చట్టపరమైన కారణాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది.
యజమానులు కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించేలా చూసుకోవడంలోపాటు ప్రైవేట్ రంగంలో కార్మిక నిబంధనలకు అనుగుణంగా వేతనాల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు దోహద పడుతుందని అథారిటీ స్పష్టం చేసింది. వేతన ట్రాకింగ్ వ్యవస్థ ఆమోదించిడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







