మక్కా, మదీనాలో 320 మిలియన్లకు పైగా ఫోన్ కాల్స్ నమదు..!!
- March 21, 2025
రియాద్: రమదాన్ మొదటి అర్ధభాగం ముగిసింది. మక్కా, మదీనాలో 320 మిలియన్లకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని జెడ్డా కమ్యూనికేషన్స్, స్పేస్ మరియు టెక్నాలజీ కమిషన్ (CST) నివేదించింది. రెండు పవిత్ర నగరాల్లో 320 మిలియన్లకు పైగా కాల్స్ వచ్చాయని, మక్కా 184 మిలియన్ స్థానిక , 21 మిలియన్ అంతర్జాతీయ కాల్స్ను నమోదు చేయగా, మదీనా 107 మిలియన్ స్థానిక, 10 మిలియన్ అంతర్జాతీయ కాల్స్ను నమోదు చేసిందన్నారు.
కమిషన్ గణాంకాల ప్రకారం.. 5G కవరేజ్ మక్కాలో 98 శాతం. గదీనాలో 99 శాతానికి చేరుకుంది. తలసరి సగటు రోజువారీ డేటా వినియోగం ప్రపంచ సగటులను గణనీయంగా అధిగమించి, మక్కాలో 1190MB (ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు), మదీనాలో 1495MB (ప్రపంచ సగటు కంటే నాలుగు రెట్లు) కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ వేగం మక్కాలో సగటున 210 Mbps , 278 Mbps. జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









