కె. దయాకర్రెడ్డి దర్శకత్వంలో రానున్న 'జిందగీ'
- July 05, 2016దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన పిక్చర్స్ సంయుక్తంగా దయా (కె. దయాకర్రెడ్డి) దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జిందగీ'. సురేశ్ యువన్ సంగీతం సమకూర్చిన పాటల్ని కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కళాశాల చదువు పూర్తిచేసిన ముగ్గురు మిత్రులకు తమ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం వచ్చినప్పుడు, వారెలా దాన్ని స్వీకరించారు, అది వారి జీవితాన్ని ఎటువైపుకు తీసుకెళ్లిందనేది చిత్ర కథాంశం. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన పనులు పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. కిరణ్, వర్థన, ఫణిప్రకాశ, హిమజ, వినయ్వర్మ, సంతోషి తారాగణమైన ఈ చిత్రానికి నిర్మాతలు: దయాకర్రెడ్డి, వి. చంద్రశేఖర్.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు