కె. దయాకర్రెడ్డి దర్శకత్వంలో రానున్న 'జిందగీ'
- July 05, 2016
దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన పిక్చర్స్ సంయుక్తంగా దయా (కె. దయాకర్రెడ్డి) దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జిందగీ'. సురేశ్ యువన్ సంగీతం సమకూర్చిన పాటల్ని కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కళాశాల చదువు పూర్తిచేసిన ముగ్గురు మిత్రులకు తమ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం వచ్చినప్పుడు, వారెలా దాన్ని స్వీకరించారు, అది వారి జీవితాన్ని ఎటువైపుకు తీసుకెళ్లిందనేది చిత్ర కథాంశం. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన పనులు పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. కిరణ్, వర్థన, ఫణిప్రకాశ, హిమజ, వినయ్వర్మ, సంతోషి తారాగణమైన ఈ చిత్రానికి నిర్మాతలు: దయాకర్రెడ్డి, వి. చంద్రశేఖర్.





తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









