పిల్లలతో భిక్షాటన..యెమెన్ జాతీయుడు అరెస్ట్..!!
- March 23, 2025
రియాద్: 8మంది పిల్లలో భిక్షాటన చేయిస్తున్న యెమెన్ జాతీయుడిని రియాద్లో అరెస్టు చేశారు. భిక్షాటనలో ఉన్నవారిపై రియాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన ప్రత్యేక ఆపరేషన్ సందర్భంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడటం ద్వారా యెమెన్ ప్రవాసియైన వ్యక్తి మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాడని కేసు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.పిల్లలకు అవసరమైన మానవతా సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!