ఇక నుంచి అక్కడ అర్ధరాత్రి 12 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి

- March 25, 2025 , by Maagulf
ఇక నుంచి అక్కడ అర్ధరాత్రి 12 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి

అమరావతి: ఏపీలోని విజయవాడ నగరం లో అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇక నుంచి అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉండబోతున్నాయి.నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చేశాయి. ప్రజల సౌకర్యంతోపాటు హోటళ్ల మనుగడ కోసం రాత్రి 12గంటల వరకూ తెరిచి ఉంచాలంటూ తాము చాలాకాలంగా కోరుతున్నామని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com