యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- March 27, 2025
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లోని యాంకుల్లోని విలాయత్లో వాడి బైహా డ్యామ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ డ్యామును వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సుమారు OMR60,000 ఖర్చుతో నిర్మించారు. డ్యామ్ నిర్మాణ పర్యవేక్షకుడైన సలేం బిన్ హమీద్ అల్ బాడి మాట్లాడుతూ..ఆనకట్ట పొడవు 53 మీటర్లు, దాని ఎత్తు 11 మీటర్లు, దాని నిల్వ సామర్థ్యం దాదాపు 33,000 గాలన్లు అని చెప్పారు.
235 రోజులు పట్టిన నిర్మాణ ప్రక్రియలో రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ పదార్థాలు, రాళ్ళు, ఫిల్టర్లు, ఇతర పదార్థాలను ఉపయోగించారు.
ఈ డ్యామ్ ఉన్న ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి అని, అది నీటితో నిండియన సమయలో సాహసికులు, ప్రకృతి ఔత్సాహికులకు ఇది పర్యాటక కేంద్రంగా మారుతుందని అల్ బాడి అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు
- సౌదీ అరేబియా విజన్ 2030 వార్షిక నివేదిక..ప్రధాన లక్ష్యాలు పూర్తి..!!