భాగ్యనగరం లో హై అలెర్ట్
- July 06, 2016
ఓ వైపు రంజాన్, మరోవైపు బోనాల సీజన్, ఇంకోవైపు ఉగ్ర కదలికలు ఇదీ ప్రస్తుతం భాగ్యనగరంలో వాతావరణం. రెండు వర్గాల ప్రజలు ప్రశాంతంగా పండుగను జరుపుకోడానికి సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్లో ఎన్ఐఏ తనిఖీల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. నగరంలోని మసీదులు, దర్గాలు, దేవాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









