భాగ్యనగరం లో హై అలెర్ట్
- July 06, 2016
ఓ వైపు రంజాన్, మరోవైపు బోనాల సీజన్, ఇంకోవైపు ఉగ్ర కదలికలు ఇదీ ప్రస్తుతం భాగ్యనగరంలో వాతావరణం. రెండు వర్గాల ప్రజలు ప్రశాంతంగా పండుగను జరుపుకోడానికి సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్లో ఎన్ఐఏ తనిఖీల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. నగరంలోని మసీదులు, దర్గాలు, దేవాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







