ఉమ్ అల్ క్వైన్ రూలర్ మధర్ కన్నుమూత..3 రోజులు సంతాప దినాలు..!!
- March 31, 2025
యూఏఈ: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ క్వైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఆయన తల్లి షేఖా హెస్సా బింట్ హుమైద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ షంసీ కన్నూమూశారు.ఆమె మృతి నేపథ్యంలో అడ్మిన్ ఆఫీస్ నేటి నుండి మూడు రోజులపాటు అధికారిక సంతాప దినాలు ప్రకటించింది. జెండాలను అవనతం చేసింది. ఉమ్ అల్ క్వైన్లోని అల్ రాస్ ప్రాంతంలోని షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో మధ్యాహ్నం ప్రార్థన తర్వాత అంత్యక్రియల ప్రార్థన జరుగుతుంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









