ఉమ్ అల్ క్వైన్ రూలర్ మధర్ కన్నుమూత..3 రోజులు సంతాప దినాలు..!!
- March 31, 2025
యూఏఈ: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ క్వైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఆయన తల్లి షేఖా హెస్సా బింట్ హుమైద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ షంసీ కన్నూమూశారు.ఆమె మృతి నేపథ్యంలో అడ్మిన్ ఆఫీస్ నేటి నుండి మూడు రోజులపాటు అధికారిక సంతాప దినాలు ప్రకటించింది. జెండాలను అవనతం చేసింది. ఉమ్ అల్ క్వైన్లోని అల్ రాస్ ప్రాంతంలోని షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో మధ్యాహ్నం ప్రార్థన తర్వాత అంత్యక్రియల ప్రార్థన జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







