మే నెలలో యూఏఈకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!!
- April 01, 2025
యూఏఈ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనలో భాగంగామే నెలలో యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. అదే క్రమంలో ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు "ఇది వచ్చే నెల కావచ్చు, బహుశా కొంచెం ఆలస్యం కావచ్చు" అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు.
ట్రంప్ 2017లో తన తొలి పదవీకాలంలో తన తొలి విదేశీ పర్యటనలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లలో పర్యటించారు. సౌదీ అరేబియా పర్యటనలో సైనిక పరికరాల కొనుగోళ్లు సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ట్రంప్ మార్చి నెల మొదట్లో విలేకరులతో అన్నారు. ఖతార్, యూఏఈలో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







