అత్యాధునిక హంగులతో తిరుపతి రైల్వేస్టేషన్

- April 03, 2025 , by Maagulf
అత్యాధునిక హంగులతో తిరుపతి రైల్వేస్టేషన్

తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో ముస్తాబవుతోంది. తిరుపతి రైల్వేస్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది.రెండేళ్ల క్రితం రూ.300 కోట్లతో అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు.ప్రస్తుతం దక్షిణం వైపు నూతన భవన నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. దీనిని మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటు లోకి తెస్తామని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com