అత్యాధునిక హంగులతో తిరుపతి రైల్వేస్టేషన్
- April 03, 2025
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో ముస్తాబవుతోంది. తిరుపతి రైల్వేస్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది.రెండేళ్ల క్రితం రూ.300 కోట్లతో అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు.ప్రస్తుతం దక్షిణం వైపు నూతన భవన నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. దీనిని మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటు లోకి తెస్తామని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!