ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
- April 08, 2025
న్యూ ఢిల్లీ: 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. SC/ST/PwBD/మహిళలు మినహా మిగతా అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.aai.aero/en/careers/recruitmentవెబ్సైట్ను చూడొచ్చు.
Thanks & Regards,
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









