ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
- April 08, 2025
న్యూ ఢిల్లీ: 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. SC/ST/PwBD/మహిళలు మినహా మిగతా అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.aai.aero/en/careers/recruitmentవెబ్సైట్ను చూడొచ్చు.
Thanks & Regards,
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







