యూఏఈలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- April 10, 2025
అజ్మన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 6, ఆదివారం రోజున అజ్మన్ నగరంలో జగద్రక్షుడైన సీతా సమేత శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.అజ్మన్ లోని జైనం జీవికా ఫార్మ్ హౌస్లో ఆదివారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దాదాపుగా 3000 మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని వంశీ గౌడ్, నవనీత్ రాజా, శరత్ గౌడ్, కృష్ణ, మదన్, జగదీష్, రమేష్, సాయి, రాజు, గోవర్ధన్, అజయ్ మరియు అశోక్లు విజయవంతం చేసారు.కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకార్యానికి గురి కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కల్యాణ మోహోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం నిర్వహించారు.మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!