ఏపీలో వడ్డీ రాయితీ గడువు పొడిగింపు
- April 11, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ఇచ్చిన వడ్డీ రాయితీ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా నిలిచింది. పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ ఈ పొడిగింపు వ్యవధిలో వర్తించనుంది.
మార్చి 31తో గడువు ముగిసిన రాయితీ
ప్రస్తుతం వర్తిస్తున్న వడ్డీ రాయితీ మార్చి 31తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో సెలవులు, ఇతర కారణాలతో చాలా మంది పన్ను చెల్లించలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా విజ్ఞప్తులు రావడంతో, ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







