మస్కట్లో వరుస చోరీలు..ముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్టు..!!
- April 11, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని మాబెలా, అజైబా ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు పాకిస్తానీ జాతీయుల ముఠాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అరెస్టు చేసింది. ఈ ముఠా అనేక కంపెనీలు, వాణిజ్య సంస్థల నుండి భారీ మొత్తంలో నగదును దొంగిలిస్తూ పట్టుబడిందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఠా సభ్యుల నుంచి చోరీ చేసిన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









