మస్కట్లో వరుస చోరీలు..ముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్టు..!!
- April 11, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని మాబెలా, అజైబా ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు పాకిస్తానీ జాతీయుల ముఠాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అరెస్టు చేసింది. ఈ ముఠా అనేక కంపెనీలు, వాణిజ్య సంస్థల నుండి భారీ మొత్తంలో నగదును దొంగిలిస్తూ పట్టుబడిందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఠా సభ్యుల నుంచి చోరీ చేసిన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









