మస్కట్‌లో వరుస చోరీలు..ముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్టు..!!

- April 11, 2025 , by Maagulf
మస్కట్‌లో వరుస చోరీలు..ముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్టు..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని మాబెలా, అజైబా ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు పాకిస్తానీ జాతీయుల ముఠాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అరెస్టు చేసింది.  ఈ ముఠా అనేక కంపెనీలు, వాణిజ్య సంస్థల నుండి భారీ మొత్తంలో నగదును దొంగిలిస్తూ పట్టుబడిందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఠా సభ్యుల నుంచి చోరీ చేసిన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.  ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com