యూఏఈలో 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..!!
- April 12, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీవులు, తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది. అబుదాబిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42°C, కనిష్టంగా 25°C ఉండే అవకాశం ఉందన్నారు. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 40°C, కనిష్టంగా 24°C ఉంటుందన్నారు.
సాధారణంగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. కొన్నిసార్లు పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చని తెలిపారు. ఆగ్నేయం నుండి ఈశాన్య దిశ వరకు గాలులు తేలికగా వీస్తాయని, కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం









