యూఏఈలో 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..!!
- April 12, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీవులు, తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది. అబుదాబిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42°C, కనిష్టంగా 25°C ఉండే అవకాశం ఉందన్నారు. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 40°C, కనిష్టంగా 24°C ఉంటుందన్నారు.
సాధారణంగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. కొన్నిసార్లు పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చని తెలిపారు. ఆగ్నేయం నుండి ఈశాన్య దిశ వరకు గాలులు తేలికగా వీస్తాయని, కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









