యూఏఈలో 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..!!
- April 12, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీవులు, తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది. అబుదాబిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42°C, కనిష్టంగా 25°C ఉండే అవకాశం ఉందన్నారు. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 40°C, కనిష్టంగా 24°C ఉంటుందన్నారు.
సాధారణంగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. కొన్నిసార్లు పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చని తెలిపారు. ఆగ్నేయం నుండి ఈశాన్య దిశ వరకు గాలులు తేలికగా వీస్తాయని, కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్







