అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- March 02, 2026
యూఏఈ: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు మూసివేయనున్నారు. భక్తులు మరియు సందర్శకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు, ఆలయంలో స్వామీజీలు అందరి సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. సందర్శకులు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను పట్టించుకోవద్దని ఒక అడ్వైజరీ జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండేందుకు ప్రాధాన్య ఇవ్వాలని, అధికారులు జారీ చేసే సేఫ్టీ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









