బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- March 02, 2026
మనామా: బహ్రెయిన్లోని అన్ని కోర్టు సెషన్లను మార్చి 5 వరకు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు మరియు న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కోర్టు సేషన్ల రీఓపెన్ గురించిన నిర్ణయం పరిస్థితులను బట్టి ఉంటుందని వెల్లడించింది. రిఫాలోని సివిల్, క్రిమినల్ మరియు షరియా కోర్టు సెషన్లతో సహా అన్ని రకాల కేసులకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









