బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- March 02, 2026
మనామా: బహ్రెయిన్లోని అన్ని కోర్టు సెషన్లను మార్చి 5 వరకు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు మరియు న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కోర్టు సేషన్ల రీఓపెన్ గురించిన నిర్ణయం పరిస్థితులను బట్టి ఉంటుందని వెల్లడించింది. రిఫాలోని సివిల్, క్రిమినల్ మరియు షరియా కోర్టు సెషన్లతో సహా అన్ని రకాల కేసులకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









