వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- March 02, 2026
కువైట్: వెస్ట్ దోహా స్టేషన్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ లను ప్రయోగించింది.ఇందులో ఒక ఒకదానిని కూల్చివేసే క్రమంలో స్టేషన్ లోపల స్వల్ప మంటలు చెలరేగాయని ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది.
రెస్క్యూ టీమ్స్ వెంటనే మంటలను ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా జవార్ పేర్కొన్నారు. మరోవైపు, కువైట్ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









