వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- March 02, 2026
కువైట్: వెస్ట్ దోహా స్టేషన్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ లను ప్రయోగించింది.ఇందులో ఒక ఒకదానిని కూల్చివేసే క్రమంలో స్టేషన్ లోపల స్వల్ప మంటలు చెలరేగాయని ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది.
రెస్క్యూ టీమ్స్ వెంటనే మంటలను ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా జవార్ పేర్కొన్నారు. మరోవైపు, కువైట్ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం









