వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- March 02, 2026
కువైట్: వెస్ట్ దోహా స్టేషన్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ లను ప్రయోగించింది.ఇందులో ఒక ఒకదానిని కూల్చివేసే క్రమంలో స్టేషన్ లోపల స్వల్ప మంటలు చెలరేగాయని ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది.
రెస్క్యూ టీమ్స్ వెంటనే మంటలను ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా జవార్ పేర్కొన్నారు. మరోవైపు, కువైట్ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









