వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- March 02, 2026
కువైట్: వెస్ట్ దోహా స్టేషన్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ లను ప్రయోగించింది.ఇందులో ఒక ఒకదానిని కూల్చివేసే క్రమంలో స్టేషన్ లోపల స్వల్ప మంటలు చెలరేగాయని ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది.
రెస్క్యూ టీమ్స్ వెంటనే మంటలను ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా జవార్ పేర్కొన్నారు. మరోవైపు, కువైట్ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







