అల్ నహ్దా భవనంలో అగ్నిప్రమాదం...ఐదుగురు మృతి..!!
- April 14, 2025
షార్జా: షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో .ఐదుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.మృతుడు 40 ఏళ్ల వయస్సు గల పాకిస్తానీ జాతీయుడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం అల్ ఖాసిమి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,వారి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు షార్జా సివిల్ డిఫెన్స్ తెలిపింది.
భవనంలోని అద్దెదారులు తిరిగి రావడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు. టవర్ పై రెండు అంతస్తులలో మొదటగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహారా సెంటర్కు ఎదురుగా ఉన్న ఈ భవనం ఎమిరేట్లోని ఎత్తైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.
షార్జాలోని పారిశ్రామిక ప్రాంతం 15లో ఉన్న పండ్లు,కూరగాయల గిడ్డంగిలో కూడా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







