బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ..
- July 07, 2016
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని అమెరికాలోని భారతీయులకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడంతో పాటు వర్షాలు సమృద్ధిగా పడేందుకు హరితహారం పేరిట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్రెడ్డి, దశరథ్రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నా
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







