'ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి' చిత్రం .
- July 07, 2016
మచ్చ రామలింగారెడ్డి సాయిబాబాగా నటిస్తున్న చిత్రం 'ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి'. కొండవీటి సత్యం దర్శకుడు. సుకుమార్, కోసూరి సుబ్బారావు నిర్మాతలు. భానుశంకర్, సీత, విజేత, శ్రీకృష్ణ రమేశ్లు ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ -''ఇప్పటివరకూ షిర్డీ సాయి మీద వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు.ఆడియో విడుదలైన తర్వాత కిషన్ కవాడియా స్వరాలు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తాయి. నటీనటుల అభినయం భక్తి పారవశ్యంలోకి తీసుకువెళ్తుంది. పెన్నా, అనంతపురం, అహోబిలం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దాసం వెంకట్రావ్, ఛాయాగ్రహణం: సూర్య, సంగీతం: కిషన్ కవాడియా.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







