బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ..
- July 07, 2016తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని అమెరికాలోని భారతీయులకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడంతో పాటు వర్షాలు సమృద్ధిగా పడేందుకు హరితహారం పేరిట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్రెడ్డి, దశరథ్రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నా
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు