హజియాలో అగ్నిప్రమాదం..వ్యక్తి మృతి..కొనసాగుతున్న దర్యాప్తు..!!
- April 22, 2025
మనామా: హజియా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం అక్కడ ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రదేశంలో రెస్క్యూ బృందాలు ఒక మృతదేహాన్ని గుర్తించాయి. అయితే అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









