యోగా దినోత్సవంపై పుస్తకం: మినిస్టర్కి అందజేత

- July 08, 2016 , by Maagulf
యోగా దినోత్సవంపై పుస్తకం: మినిస్టర్కి అందజేత

అంతర్జాతీయ యోగా దినోత్సవం - 21 జూన్ 2015 సందర్భంగా జరిగిన కార్యక్రమాల్ని, వేడుకల్ని పరిశీలించి, వాటిని ఓ పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకాన్ని మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రుమైతికి ఇండియన్ అంబాసిడర్ సంజీవ్ అరోరా బహూకరించారు. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖతార్లో జరిగిన కార్యక్రమాల్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. మినిస్టర్, అప్పటి అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఆనాటి తొలి ఇంటర్నేషనల్ యోగా సెలబ్రేషన్స్ - దోహాకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖతార్ పోస్ట్ ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్లను విడుదల చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com