మస్కట్లో యాచ్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- April 28, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని అల్ అజైబా తీరంలో ఒక యాచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదం నుంచి ఐదుగురిని రక్షించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "నిన్న మస్కట్ గవర్నరేట్లోని అల్ అజైబా తీరంలో ఒక పడవ(యాచ్)లో సంభవించిన మంటలను కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సకాలంలో స్పందించి ఆర్పివేసింది. ప్రమాదం చిక్కుకున్న ఐదుగురిని అక్కడి నుంచి రక్షించి, వారిలో గాయపడ్డ ఒకరిని చికిత్స కోసం సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆసుపత్రికి తరలించింది." అని వివరించింది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష