LMRA తనిఖీలు..పది మంది కార్మికులు అరెస్ట్..100 మంది బహిష్కరణ..!!
- April 29, 2025
మనామా: ఏప్రిల్ 20- 26 తేదీల మధ్య లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) 1,248 తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 100 మంది కార్మికులను బహిష్కరించింది. తనిఖీలు, సందర్శనల ఫలితంగా బహ్రెయిన్ రాజ్యంలోని అనేక నియంత్రణ చట్టాల నిబంధనలకు, ముఖ్యంగా LMRA , రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను నమోదు చేయడం జరుగుతుందని, అదే సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. తనిఖీలు అన్ని గవర్నరెట్ లలో జరుగుతున్నాయని, అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అథారిటీ వెబ్సైట్ www.lmra.gov.bh లోని ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055లో అధికార కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా లేదా సూచనలు, ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







