LMRA తనిఖీలు..పది మంది కార్మికులు అరెస్ట్..100 మంది బహిష్కరణ..!!
- April 29, 2025
మనామా: ఏప్రిల్ 20- 26 తేదీల మధ్య లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) 1,248 తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 100 మంది కార్మికులను బహిష్కరించింది. తనిఖీలు, సందర్శనల ఫలితంగా బహ్రెయిన్ రాజ్యంలోని అనేక నియంత్రణ చట్టాల నిబంధనలకు, ముఖ్యంగా LMRA , రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను నమోదు చేయడం జరుగుతుందని, అదే సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. తనిఖీలు అన్ని గవర్నరెట్ లలో జరుగుతున్నాయని, అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అథారిటీ వెబ్సైట్ www.lmra.gov.bh లోని ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055లో అధికార కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా లేదా సూచనలు, ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







