LMRA తనిఖీలు..పది మంది కార్మికులు అరెస్ట్..100 మంది బహిష్కరణ..!!
- April 29, 2025
మనామా: ఏప్రిల్ 20- 26 తేదీల మధ్య లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) 1,248 తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 100 మంది కార్మికులను బహిష్కరించింది. తనిఖీలు, సందర్శనల ఫలితంగా బహ్రెయిన్ రాజ్యంలోని అనేక నియంత్రణ చట్టాల నిబంధనలకు, ముఖ్యంగా LMRA , రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను నమోదు చేయడం జరుగుతుందని, అదే సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. తనిఖీలు అన్ని గవర్నరెట్ లలో జరుగుతున్నాయని, అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అథారిటీ వెబ్సైట్ www.lmra.gov.bh లోని ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055లో అధికార కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా లేదా సూచనలు, ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ