రష్యాకు ప్రయాణం కానున్నాచంద్రబాబు
- July 08, 2016
ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 11 గంటలకు ఢిల్లీ నుంచి రష్యాకు ప్రయాణం కానున్నారు. శనివారం మధ్యాహ్నం కజకిస్థాన్లోని అల్మాటీ నగరంలో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొననుంది. అనంతరం కజకిస్థాన్ రక్షణ మంత్రి ఇమాంగలి తస్మగంబెవ్తో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిబిషన్ ఇన్నోప్రోమ్ ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. సోమవారం రష్యా-భారత్ బిజినెస్ ఫోరం నిర్వహించే సదస్సుకు సీఎం హాజరుకానున్నారు
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







