ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్ లాంగ్వేజ్ కోర్సు..
- July 08, 2016
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్ లాంగ్వేజ్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ కో-ఆర్డినేటర్ ఆచార్య వీ చంద్రశేఖరరావు తెలిపారు. విశ్వవిద్యాలయ డైక్మెన ఆడిటోరియంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, గుంటూరు ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మొహమ్మద్ ముస్తఫా పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







