ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్ లాంగ్వేజ్ కోర్సు..
- July 08, 2016
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్ లాంగ్వేజ్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ కో-ఆర్డినేటర్ ఆచార్య వీ చంద్రశేఖరరావు తెలిపారు. విశ్వవిద్యాలయ డైక్మెన ఆడిటోరియంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, గుంటూరు ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మొహమ్మద్ ముస్తఫా పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









