ఖతార్ లో కార్మికుల కోసం అత్యవసర అడ్వైజరీ జారీ..!!
- May 07, 2025
దోహా, ఖతార్: అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఒక ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. ఈ కాలంలో వృత్తిపరమైన ఆరోగ్యంతోపాటు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. తీవ్రమైన అస్థిరమైన వాతావరణం కొనసాగుతున్నప్పుడు వర్కింగ్ అవర్స్ లో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలను అందించాలని యజమానులను ప్రత్యేకంగా ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









