ఖతార్ లో కార్మికుల కోసం అత్యవసర అడ్వైజరీ జారీ..!!
- May 07, 2025
దోహా, ఖతార్: అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఒక ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. ఈ కాలంలో వృత్తిపరమైన ఆరోగ్యంతోపాటు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. తీవ్రమైన అస్థిరమైన వాతావరణం కొనసాగుతున్నప్పుడు వర్కింగ్ అవర్స్ లో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలను అందించాలని యజమానులను ప్రత్యేకంగా ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..