ఖతార్ లో కార్మికుల కోసం అత్యవసర అడ్వైజరీ జారీ..!!
- May 07, 2025
దోహా, ఖతార్: అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఒక ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. ఈ కాలంలో వృత్తిపరమైన ఆరోగ్యంతోపాటు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. తీవ్రమైన అస్థిరమైన వాతావరణం కొనసాగుతున్నప్పుడు వర్కింగ్ అవర్స్ లో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలను అందించాలని యజమానులను ప్రత్యేకంగా ఆదేశించింది.
తాజా వార్తలు
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి







