మదీనాలో అడుగుపెట్టిన చైనా తొలి హజ్ యాత్రికుల బృందం..!!
- May 07, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయడానికి చైనా నుండి వచ్చిన మొదటి యాత్రికుల బృందాన్ని మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ స్వాగతం పలికింది. డైరెక్టరేట్ వారి ప్రవేశ విధానాలను పూర్తి చేసింది. తాజా టెక్నాలజీతో యాత్రికులు తమ సొంత భాషలో సమాచారాన్ని తెలుసుకోవచ్చని, దాంతో తమ ప్రయాణం సులువు అవుతుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!