మదీనాలో అడుగుపెట్టిన చైనా తొలి హజ్ యాత్రికుల బృందం..!!
- May 07, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయడానికి చైనా నుండి వచ్చిన మొదటి యాత్రికుల బృందాన్ని మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ స్వాగతం పలికింది. డైరెక్టరేట్ వారి ప్రవేశ విధానాలను పూర్తి చేసింది. తాజా టెక్నాలజీతో యాత్రికులు తమ సొంత భాషలో సమాచారాన్ని తెలుసుకోవచ్చని, దాంతో తమ ప్రయాణం సులువు అవుతుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







