ఆరు బ్యూటీ సెలూన్స్ మూసివేతకు కతర్ మంత్రిత్వ శాఖ నిర్ణయం
- July 09, 2016
గడువు ముగిసిన నాసిరకపు కాలం చెల్లిన జుట్టుకు ఉపయోగించే ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారనే ఆరోపణతో 1-2 వారాల వ్యవధిలో ఆయా దుకాణాలను త్వరలో మూసివేయాలని ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ తరహా ప్రశ్నలను ఎదుర్కొన్న వా 'అబ్ , అల్ దహీల్ , సల్వా రోడ్, అల్ కిస్సా మరియు అల్-మెర్కాబ్ అల్ జడిడ్ తదితర ప్రదేశాలు ఉన్నాయి.
ఈ సెలూన్ల మూసివేత వార్తలు ఆన్లైన్ లో ప్రచారం కాబడ్డాయి. స్త్రీ వినియోగదారులు ఎక్కువగా సందర్శించే వారిలో ఉండటంతో వెంటనే వారు నిరాశ మరియు ఆదుర్దా భావన వ్యక్తం చేశారు. ఈ సెలూన్ల లలో వారు జుట్టుకి రంగు వేయడం ,ఆవిరి పట్టించడం , చర్మంకు మసాజ్ మొదలైనవి సేవలను ఇక్కడ పొందేవారు.
ఖతార్ దేశ మెట్రోలాజికల్ శాఖ సూచించిన విధానాలను అనుసరించడంలో విఫలమైతే, ఆ రకమైన సరుకును దిగుమతి 4 వ చట్టం కింద 1990 ప్రకారం వారు ఉల్లంఘనకు పాల్పడినట్లు పరిగణిస్తారు. ఆరోగ్య నిపుణులు పదేపదే నాసిరకం లేదా గడువు అందం ఉత్పత్తులు ఉపయోగించవద్దని హానికరమైన ప్రభావాలు గురించి హెచ్చరికలు జారీ చేసి నిషేధించబడుతుందని ముందే హెచ్చరించింది.
గడువు తీరిన అందంను మెరుగుపర్చే ఉత్పత్తులు ఉపయోగించి ప్రమాదాలను మహిళలు కొని తెచ్చుకొంటున్నారు. వాటి ద్వారా చర్మ అలెర్జీలు, క్యాన్సర్, శాశ్వత పిగ్మెంటేషన్ మొదలైనవి వచ్చే అవకాశాలు ఎక్కువని ఔషధ డాక్టర్ మహమ్మద్ అల్ అజ్మీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







