ఆల్కహాల్ విషప్రయోగం.. ఖైతాన్లో ఇద్దరు ప్రవాసుల మృతి..!!
- May 10, 2025
కువైట్: ఖైతాన్లోని ఒక భవనం పైకప్పుపై ఇద్దరి ప్రవాసుల మృతదేహాలను అనుమానస్పద రీతిలో గుర్తించారు. ఇద్దరు ప్రవాసుల మరణానికి ఆల్కహాల్ విషప్రయోగమే కారణమని అధికారులు పేర్కొన్నారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. వ్యక్తులపై శారీరక ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. బాధితులు స్థానికంగా తయారు చేసిన అక్రమ మద్యం సేవించి ఉండే అవకాశం ఉందని పరీక్షలో తేలింది.
మృతదేహాలను మరింత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించామని, అక్కడ టాక్సికాలజీ ఫలితాలు ఆల్కహాల్ విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు. విషపూరితమైన మద్యం ఎక్కడినుంచి తెచ్చారనే విషయాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









