ఆల్కహాల్ విషప్రయోగం.. ఖైతాన్లో ఇద్దరు ప్రవాసుల మృతి..!!
- May 10, 2025
కువైట్: ఖైతాన్లోని ఒక భవనం పైకప్పుపై ఇద్దరి ప్రవాసుల మృతదేహాలను అనుమానస్పద రీతిలో గుర్తించారు. ఇద్దరు ప్రవాసుల మరణానికి ఆల్కహాల్ విషప్రయోగమే కారణమని అధికారులు పేర్కొన్నారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. వ్యక్తులపై శారీరక ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. బాధితులు స్థానికంగా తయారు చేసిన అక్రమ మద్యం సేవించి ఉండే అవకాశం ఉందని పరీక్షలో తేలింది.
మృతదేహాలను మరింత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించామని, అక్కడ టాక్సికాలజీ ఫలితాలు ఆల్కహాల్ విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు. విషపూరితమైన మద్యం ఎక్కడినుంచి తెచ్చారనే విషయాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







