ఆల్కహాల్ విషప్రయోగం.. ఖైతాన్లో ఇద్దరు ప్రవాసుల మృతి..!!
- May 10, 2025
కువైట్: ఖైతాన్లోని ఒక భవనం పైకప్పుపై ఇద్దరి ప్రవాసుల మృతదేహాలను అనుమానస్పద రీతిలో గుర్తించారు. ఇద్దరు ప్రవాసుల మరణానికి ఆల్కహాల్ విషప్రయోగమే కారణమని అధికారులు పేర్కొన్నారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. వ్యక్తులపై శారీరక ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. బాధితులు స్థానికంగా తయారు చేసిన అక్రమ మద్యం సేవించి ఉండే అవకాశం ఉందని పరీక్షలో తేలింది.
మృతదేహాలను మరింత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించామని, అక్కడ టాక్సికాలజీ ఫలితాలు ఆల్కహాల్ విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు. విషపూరితమైన మద్యం ఎక్కడినుంచి తెచ్చారనే విషయాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!