అంబులెన్స్ నుంచి ఇమామ్ ప్రవచనాలు
- July 09, 2016
వెస్టర్న్ సౌదీ అరేబియాలోని సౌత్ ఆఫ్ తైఫ్లోగల చిన్న గ్రామంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్స్ ఓపెన్ గ్రౌండ్లో ఈద్ ప్రార్థనలు నిర్వహిస్తుండగా, వారిని ఉద్దేశించి ప్రవచనాలు చెప్పాల్సిన ఇమామ్కి పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమిటంటే అక్కడ సమయానికి మైక్ పని చేయలేదు. దాంతో అన్ని మార్గాల్నీ అన్వేషించి చివరికి అంబులెన్స్లో ఉన్న మైక్, లౌడ్ స్పీకర్ ద్వారా ప్రవచనాలు చెప్పడమే సరైన మార్గమనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ పరిస్థితిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. చాలా ముస్లిం దేశాల్లో ఈద్ సందర్భంగా ఓపెన్ ఎయిర్ గ్రౌండ్స్లో భారీ జనసందోహం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది. అయితే కువైట్లో భత్రా కారణాల రీత్యా ఓపెన్ ఎయిర్ ప్రేయర్స్ని బ్యాన్ చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









