అంబులెన్స్ నుంచి ఇమామ్ ప్రవచనాలు
- July 09, 2016
వెస్టర్న్ సౌదీ అరేబియాలోని సౌత్ ఆఫ్ తైఫ్లోగల చిన్న గ్రామంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్స్ ఓపెన్ గ్రౌండ్లో ఈద్ ప్రార్థనలు నిర్వహిస్తుండగా, వారిని ఉద్దేశించి ప్రవచనాలు చెప్పాల్సిన ఇమామ్కి పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమిటంటే అక్కడ సమయానికి మైక్ పని చేయలేదు. దాంతో అన్ని మార్గాల్నీ అన్వేషించి చివరికి అంబులెన్స్లో ఉన్న మైక్, లౌడ్ స్పీకర్ ద్వారా ప్రవచనాలు చెప్పడమే సరైన మార్గమనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ పరిస్థితిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. చాలా ముస్లిం దేశాల్లో ఈద్ సందర్భంగా ఓపెన్ ఎయిర్ గ్రౌండ్స్లో భారీ జనసందోహం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది. అయితే కువైట్లో భత్రా కారణాల రీత్యా ఓపెన్ ఎయిర్ ప్రేయర్స్ని బ్యాన్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







