నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా!
- May 14, 2025
భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. భారత టెరిటోరియల్ ఆర్మీ అతనికి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత రెండు ఒలింపిక్స్ టోర్నీలో జావెలిన్ త్రో విభాగంలో భారత్కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ని అందించి నీరజ్ చోప్రా భారత ఖ్యాతిని నిలబెట్టాడు. తండ్రి సతీష్ కుమార్ భారత సైన్యంలో పనిచేయగా…నీరజ్ చోప్రా ప్రస్తుతం నాయిబ్ సుబేదార్ రాజ్పుతానా రైఫిల్స్ హోదాను కలిగి ఉన్నాడు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









