చోరీ క్రెడిట్ కార్డులతో 77 ఫోన్లు కొనుగోలు..ఇద్దరికి జైలు శిక్ష, బహిష్కరణ..!!
- May 16, 2025
మనామా: ఇద్దరు సోదరీమణులు బహ్రెయిన్కు వెళ్లి, కేవలం మూడు నెలల వ్యవధిలో గల్ఫ్ దేశాల నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి 77 మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. వారి ముఠా నాయకుడు, అరబ్ వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసును విచారించిన హై క్రిమినల్ కోర్టు ప్రధాన నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD100,000 జరిమానా విధించింది. సోదరీమణులకు ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జరిమానా విధించింది. BD21,846.639 మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. వారు తమ శిక్షను పూర్తి చేసిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







