చోరీ క్రెడిట్ కార్డులతో 77 ఫోన్లు కొనుగోలు..ఇద్దరికి జైలు శిక్ష, బహిష్కరణ..!!
- May 16, 2025
మనామా: ఇద్దరు సోదరీమణులు బహ్రెయిన్కు వెళ్లి, కేవలం మూడు నెలల వ్యవధిలో గల్ఫ్ దేశాల నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి 77 మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. వారి ముఠా నాయకుడు, అరబ్ వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసును విచారించిన హై క్రిమినల్ కోర్టు ప్రధాన నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD100,000 జరిమానా విధించింది. సోదరీమణులకు ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జరిమానా విధించింది. BD21,846.639 మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. వారు తమ శిక్షను పూర్తి చేసిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







