ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 16, 2025
యూఏఈ: యూఏఈలో ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రస్ అల్ ఖైమా పోలీసులు ఒక రిమైండర్ జారీ చేశారు. ఈ మేరకు ఆన్లైన్లో ఓ పోస్ట్ చేసారు. ఫేక్ న్యూస్, పుకార్లకు సంబంధించిన పోస్టులను షేర్ చేసినా, వైరల్ చేసినా భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
యూఏఈ చట్టం ప్రకారం, నిందితుడిగా నిరూపితమైతే Dh100,000 నుండి Dh200,000 వరకు జరిమానాతోపాటు ఒకటి నుండి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.
- తప్పుడు వార్తలు లేదా డేటాను ప్రకటించడం, వ్యాప్తి చేయడం. అధికారికంగా ప్రకటించిన దానికి విరుద్ధంగా తప్పుడు, పక్షపాత, తప్పుదారి పట్టించే లేదా తప్పుడు పుకార్లు. ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే, ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రసంగాలు, పోస్టులు. ప్రజలలో భయాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉన్న వార్తలు. ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా క్రమం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏవైనా రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేయడం నేరంగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









